జనసేన కార్యాలయంలో..
గణతంత్ర వేడుకలను హైదరాబాద్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వందనం సమర్పించారు. ఈ
ఈనాడు, అమరావతి: గణతంత్ర వేడుకలను హైదరాబాద్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పొలిట్బ్యూరో సభ్యుడు అర్హమ్ఖాన్, ఉపాధ్యక్షుడు మహేందర్రెడ్డి, తెలంగాణ ఇన్ఛార్జి శంకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస యాదవ్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి, వందనం సమర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM