జనసేన కార్యాలయంలో..

గణతంత్ర వేడుకలను హైదరాబాద్‌ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వందనం సమర్పించారు. ఈ

Published : 27 Jan 2022 04:07 IST

ఈనాడు, అమరావతి: గణతంత్ర వేడుకలను హైదరాబాద్‌ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, పొలిట్‌బ్యూరో సభ్యుడు అర్హమ్‌ఖాన్‌, ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, తెలంగాణ ఇన్‌ఛార్జి శంకర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస యాదవ్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేసి, వందనం సమర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని