చౌక విద్యుత్తును వదిలేసి.. అధిక ధరలకు కొనడమేంటి?
రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకు వచ్చే విద్యుత్తును కాదని, అధిక ధరలకు కొనడమేంటని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు కళావెంకట్రావు ప్రశ్నించారు. గతంలో చేసుకున్న ఒప్పందాల ప్రకారం హిందూజా నుంచి యూనిట్ రూ.3.80కు కొనుగోలు చేయకపోవడాన్ని
కళావెంకట్రావ్
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకు వచ్చే విద్యుత్తును కాదని, అధిక ధరలకు కొనడమేంటని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు కళావెంకట్రావు ప్రశ్నించారు. గతంలో చేసుకున్న ఒప్పందాల ప్రకారం హిందూజా నుంచి యూనిట్ రూ.3.80కు కొనుగోలు చేయకపోవడాన్ని కోర్టు ధిక్కరణగా సుప్రీంకోర్టు పేర్కొందని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ జలవిద్యుత్తుపై దృష్టి పెట్టి చౌకగా ఉత్పత్తి చేస్తుంటే జగన్రెడ్డి మాత్రం తన బినామీ కంపెనీల నుంచి అధిక ధరలకు కొనడానికి ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని