జనసేన కార్యక్రమాల నిర్వహణ కమిటీలో మరికొందరి నియామకం
జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీలో మరికొందరిని తీసుకున్నారు. దీనికి పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆమోదం తెలిపారు. ఈ కమిటీలో ప్రధాన కార్యదర్శులుగా మారిశెట్టి పవన్ బాలాజీ, పి.భవానీ రవికుమార్ను
ఈనాడు-అమరావతి: జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీలో మరికొందరిని తీసుకున్నారు. దీనికి పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆమోదం తెలిపారు. ఈ కమిటీలో ప్రధాన కార్యదర్శులుగా మారిశెట్టి పవన్ బాలాజీ, పి.భవానీ రవికుమార్ను, కార్యదర్శులుగా చిక్కాల వీర వెంకట రమణ, ఎదురుపల్లి మణికుమార్, తలాటం దుర్గాప్రసాద్ను నియమించారు. అలాగే అనంతపురం నగర కమిటీ అధ్యక్షులుగా పొదిలి బాబూరావును నియమించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా