YSRTP: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఈసీ గుర్తింపు
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ(వైతెపా)కి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించిందని ఆ పార్టీ ప్రకటించింది. ఈసీ గుర్తింపు పత్రం జారీ చేయడంతో బుధవారం వైఎస్ షర్మిల కేక్ కట్ చేశారు. వైఎస్ విజయమ్మ, బ్రదర్
ఈనాడు, హైదరాబాద్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ(వైతెపా)కి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించిందని ఆ పార్టీ ప్రకటించింది. ఈసీ గుర్తింపు పత్రం జారీ చేయడంతో బుధవారం వైఎస్ షర్మిల కేక్ కట్ చేశారు. వైఎస్ విజయమ్మ, బ్రదర్ అనిల్కుమార్, పార్టీ నేతలు పాల్గొన్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ కాకుండా పలువురు ప్రయత్నాలు చేశారని.. అయినా రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా గుర్తింపు సాధించుకున్నట్లు ఆ పార్టీ ముఖ్య నాయకులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వాయిదా పడిన వైఎస్ షర్మిల పాదయాత్రను పది రోజుల్లో తిరిగి ప్రారంభిస్తారని పార్టీ సీనియర్ నేత తూడి దేవేందర్రెడ్డి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ