సీఎం జగన్కు కూల్చడం తప్ప కట్టడం రాదు
కూల్చడం తప్ప కట్టడం చేతగాని ముఖ్యమంత్రి జగన్ వైఖరితో రాష్ట్రంలో శిథిలాలే మిగులుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రోజురోజుకూ రాష్ట్రంలో వైకాపా
తెదేపా అధినేత చంద్రబాబు మండిపాటు
ఈనాడు డిజిటల్, అమరావతి: కూల్చడం తప్ప కట్టడం చేతగాని ముఖ్యమంత్రి జగన్ వైఖరితో రాష్ట్రంలో శిథిలాలే మిగులుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రోజురోజుకూ రాష్ట్రంలో వైకాపా నేతల అరాచకాలకు అడ్డే లేకుండా పోతోందని దుయ్యబట్టారు. ‘శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్మాణంలో ఉన్న ఎర్రన్నాయుడు చిల్డ్రన్ పార్కులో కూల్చివేతలు దారుణం. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమవుతుంటే ఉపముఖ్యమంత్రిగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? మీకు ఓట్లేసింది ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించడానికి కాదని గుర్తించండి. నరసన్నపేటలో వైకాపా నేతల బరితెగింపును అడ్డుకోలేని అధికారులు ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే’ అని ఆదివారం ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి