చమురు ధరలను జగన్‌ తగ్గించాలి సోము వీర్రాజు

పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ప్రధాని మోదీ తగ్గించినట్లే... జగన్‌ కూడా తగిన చర్యలు తీసుకోవాలని భాజపా రాష్ట్ర

Published : 22 May 2022 05:58 IST

ఈనాడు, అమరావతి: పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ప్రధాని మోదీ తగ్గించినట్లే... జగన్‌ కూడా తగిన చర్యలు తీసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.  లేదంటే ప్రజలు క్షమించరన్నారు. తాగునీటి వ్యవస్థను  జగన్‌ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. సత్యసాయి తాగునీటి పథకం కింద 275 గ్రామాలకు అందాల్సిన మంచినీరు 285 రోజుల నుంచి నిలిచిపోయిందని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని