అక్రమ కేసులు పెట్టారంటూ మొబైల్ కోర్టుకు చింతమనేని
తనపై కక్షపూరితంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని సీఎం జగన్మోహన్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్లపై మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరు మొబైల్ కోర్టును
సీఎం, ప్రభుత్వ సలహాదారు, మాజీ డీజీపీ, పోలీసులపై ప్రైవేటు పిటిషన్
పెదవేగి, న్యూస్టుడే: తనపై కక్షపూరితంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని సీఎం జగన్మోహన్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్లపై మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరు మొబైల్ కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆయన తన న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసరావుతో కలిసి గురువారం విలేకరులతో మాట్లాడుతూ... ‘ఆందోళనలు, తెదేపా కార్యక్రమాల్లో పాల్గొంటే కేసులతో వేధిస్తున్నారని ప్రైవేటు పిటిషన్లో పేర్కొన్నా. రెండేళ్లలో నాపై 25 వరకు కేసులు పెట్టారు. ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్దేవ్శర్మ, పూర్వ పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నవజ్యోత్సింగ్ గ్రేవాల్, నలుగురు సీఐలు, ముగ్గురు ఎస్సైలపైనా ప్రైవేటు కేసు దాఖలు చేశా’ అని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్