పతాక దినోత్సవ నిధికి సీఎం విరాళం

సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విరాళం ఇచ్చారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఏపీ సైనిక సంక్షేమ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ వి.వెంకటరెడ్డితో పాటు పలువురు అధికారులు సీఎంను కలిసి జ్ఞాపిక అందించారు. కార్యక్రమంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌, సైనిక సంక్షేమశాఖ ఏడీ వి.వెంకటరాజారావు, ప్లేస్‌మెంట్‌ అధికారి భక్తవత్సలరెడ్డి, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated : 08 Dec 2021 05:17 IST

ఈనాడు, అమరావతి: సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విరాళం ఇచ్చారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఏపీ సైనిక సంక్షేమ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ వి.వెంకటరెడ్డితో పాటు పలువురు అధికారులు సీఎంను కలిసి జ్ఞాపిక అందించారు. కార్యక్రమంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌, సైనిక సంక్షేమశాఖ ఏడీ వి.వెంకటరాజారావు, ప్లేస్‌మెంట్‌ అధికారి భక్తవత్సలరెడ్డి, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని