పట్టరపట్టు.. జల్లికట్టు!
చిత్తూరు జిల్లాలో పలు గ్రామాల్లో కనుమ రోజు నిర్వహించిన జల్లికట్టు (పశువుల పరస) కోలాహలంగా సాగింది. ఆదివారం చంద్రగిరి మండలం ఏ.రంగంపేట, పుల్లయ్యగారిపల్లె, సోమల మండలం పెద్దఉప్పరపల్లె గ్రామాల్లో
చంద్రగిరి గ్రామీణ, న్యూస్టుడే: చిత్తూరు జిల్లాలో పలు గ్రామాల్లో కనుమ రోజు నిర్వహించిన జల్లికట్టు (పశువుల పరస) కోలాహలంగా సాగింది. ఆదివారం చంద్రగిరి మండలం ఏ.రంగంపేట, పుల్లయ్యగారిపల్లె, సోమల మండలం పెద్దఉప్పరపల్లె గ్రామాల్లో యువత కోడెగిత్తలను నిలువరించేందుకు పోటీపడ్డారు. జన సందోహం నుంచి గిత్తలు పరుగు తీయగా.. వాటి కొమ్ములకు కట్టిన పలకలను చేజిక్కించుకునేందుకు యువకులు సాహసాలు చేశారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM