ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం
రాష్ట్ర పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోమవారం రాత్రి 8:15 గంటలకు గన్నవరం రైల్వేస్టేషన్ చేరుకున్నారు. చెన్నై నుంచి ప్రత్యేక రైలులో వచ్చిన ఆయనకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ,
గన్నవరం గ్రామీణం, న్యూస్టుడే: రాష్ట్ర పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోమవారం రాత్రి 8:15 గంటలకు గన్నవరం రైల్వేస్టేషన్ చేరుకున్నారు. చెన్నై నుంచి ప్రత్యేక రైలులో వచ్చిన ఆయనకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ, డీజీపీ గౌతమ్సవాంగ్ తదితరులు ఘన స్వాగతం పలికారు. ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్టుకు ఉపరాష్ట్రపతి రోడ్డు మార్గంలో వెళ్లారు. తొలుత విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా ఉపరాష్ట్రపతి వస్తారన్న సమాచారంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. రైలు మార్గంలో వస్తున్నారని సోమవారం ఉదయం తెలియడంతో అధికార యంత్రాంగం తదనుగుణంగా ఏర్పాట్లు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..