పుర కార్మికుల చలో కలెక్టరేట్ నేడు
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఏపీ పురపాలక కార్మికులు, ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకటరెడ్డి,
ఈనాడు, అమరావతి: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఏపీ పురపాలక కార్మికులు, ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకటరెడ్డి, కె.ఉమామహేశ్వరరావు తెలిపారు. కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని మంగళవారం ఒక ప్రకటనలో వారు విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!