కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారని తెదేపా నేతలపై కేసు

ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలంలో 17 మంది తెదేపా నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెదేపా పుంగనూరు నియోజకవర్గ పార్టీ బాధ్యుడు

Published : 20 Jan 2022 05:15 IST

చౌడేపల్లె, న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలంలో 17 మంది తెదేపా నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెదేపా పుంగనూరు నియోజకవర్గ పార్టీ బాధ్యుడు చల్లా రామచంద్రారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు రమేష్‌రెడ్డి, మరో 15 మంది గుంపులుగా ర్యాలీ నిర్వహించారని వీఆర్వో నాగేంద్రనాథరెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని