కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని తెదేపా నేతలపై కేసు
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలంలో 17 మంది తెదేపా నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెదేపా పుంగనూరు నియోజకవర్గ పార్టీ బాధ్యుడు
చౌడేపల్లె, న్యూస్టుడే: ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలంలో 17 మంది తెదేపా నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెదేపా పుంగనూరు నియోజకవర్గ పార్టీ బాధ్యుడు చల్లా రామచంద్రారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు రమేష్రెడ్డి, మరో 15 మంది గుంపులుగా ర్యాలీ నిర్వహించారని వీఆర్వో నాగేంద్రనాథరెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి