వాలంటీర్లతో కార్యకర్తల అనుసంధానం

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ఇప్పటి నుంచే శ్రమించాలని ఎమ్మెల్యే జోగి రమేష్‌ పిలుపునిచ్చారు. బుధవారం కృష్ణా జిల్లా పెడన వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో నియోజకవర్గంలోని నాలుగు

Published : 20 Jan 2022 08:46 IST

ఇంటింటా ప్రచారం: ఎమ్మెల్యే జోగి రమేష్‌

పెడన, న్యూస్‌టుడే: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ఇప్పటి నుంచే శ్రమించాలని ఎమ్మెల్యే జోగి రమేష్‌ పిలుపునిచ్చారు. బుధవారం కృష్ణా జిల్లా పెడన వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన, గూడూరు మండలాల్లో 1200 మంది వాలంటీర్లు ఉన్నారని, వీరికి 1200 మంది పార్టీ కార్యకర్తలను అనుసంధానం చేసి వచ్చే ఫిబ్రవరి నుంచి ఇంటింటా ప్రచారం చేపట్టాలని పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని