క్వింటా పత్తి రూ. 10,521

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి ధరలు గురువారం రికార్డు స్థాయిలో పలికాయి. 2,813 క్వింటాళ్ల దిగుబడులు అమ్మకానికి రాగా క్వింటాలుకు గరిష్ఠంగా రూ.10,521, కనిష్ఠంగా రూ.6,696, మధ్యస్త ధర రూ.8,750 నమోదైంది.

Published : 21 Jan 2022 05:36 IST

ఆదోని మార్కెట్లో రికార్డు స్థాయిలో ధర

ఆదోని మార్కెట్‌, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి ధరలు గురువారం రికార్డు స్థాయిలో పలికాయి. 2,813 క్వింటాళ్ల దిగుబడులు అమ్మకానికి రాగా క్వింటాలుకు గరిష్ఠంగా రూ.10,521, కనిష్ఠంగా రూ.6,696, మధ్యస్త ధర రూ.8,750 నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని