24 నుంచి నల్లరిబ్బన్లతో విధులకు
పీఆర్సీ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ నిరసనగా ఈనెల 24 నుంచి నల్ల రిబ్బన్లు ధరించి హైకోర్టు ఉద్యోగులందరూ విధులకు హాజరుకావాలని ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం నిర్ణయించింది.
హైకోర్టు ఉద్యోగుల సంఘం నిర్ణయం
ఈనాడు, అమరావతి: పీఆర్సీ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ నిరసనగా ఈనెల 24 నుంచి నల్ల రిబ్బన్లు ధరించి హైకోర్టు ఉద్యోగులందరూ విధులకు హాజరుకావాలని ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పి.వేణుగోపాలరావు, సంయుక్త కార్యదర్శి గొనప కోటేశ్వరరావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 19న జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సంఘం వెల్లడించింది. ఈ విషయాన్ని రిజిస్ట్రార్ జనరల్ ద్వారా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!