CM Jagan: సహస్రాబ్ది ఉత్సవాల్లో నేడు పాల్గొననున్న సీఎం జగన్
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సోమవారం రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు హాజరు కానున్నారు. సాయంత్రం 3.50 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి
ఈనాడు, హైదరాబాద్: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సోమవారం రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు హాజరు కానున్నారు. సాయంత్రం 3.50 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 4.30 గంటలకు శంషాబాద్ చేరుకుంటారు. 5 గంటలకు ముచ్చింతల్ చేరుకుని సమతామూర్తిని దర్శించుకుంటారు. రాత్రి 7.30 గంటల వరకు సహస్రాబ్ది ఉత్సవాలలో పాల్గొంటారు. అనంతరం విజయవాడ తిరిగి వెళతారు.
నేడు ఆలయాలకు ప్రాణప్రతిష్ఠ..
సమతామూర్తి సహస్రాబ్ది వేడుకల్లో నేడు మరో కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. సమతామూర్తి కేంద్రంలోని 108 దివ్య దేశాల్లో 33 ఆలయాలకు రుత్వికులు ప్రాణప్రతిష్ఠాపన చేయనున్నారు. యాగశాలలో సంస్కరించిన 33 స్త్రీ దేవతామూర్తులతో శోభాయాత్ర జరగనుంది. యాగశాల నుంచి దివ్యదేశాల వరకు దేవతామూర్తులతో శోభాయాత్రను నిర్వహించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్