ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్నారు
హైకోర్టు లెటర్హెడ్ను సృష్టించి ఉద్యోగాల పేరుతో కొందరు మోసానికి పాల్పడుతున్నారని, వారిపట్ల జాగ్రత్త వహించాలని ఉద్యోగ ఆశావహులను హైకోర్టు కోరింది. వాట్సాప్ ద్వారా తప్పుడు నోటిఫికేషన్, ‘క్లర్క్(సీసీ)’ పోస్టుకు కొందరు
ఆశావహులూ జాగ్రత్త వహించండి: హైకోర్టు సూచన
ఈనాడు, అమరావతి: హైకోర్టు లెటర్హెడ్ను సృష్టించి ఉద్యోగాల పేరుతో కొందరు మోసానికి పాల్పడుతున్నారని, వారిపట్ల జాగ్రత్త వహించాలని ఉద్యోగ ఆశావహులను హైకోర్టు కోరింది. వాట్సాప్ ద్వారా తప్పుడు నోటిఫికేషన్, ‘క్లర్క్(సీసీ)’ పోస్టుకు కొందరు ఎంపికైనట్లు ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. హైకోర్టు, దిగువ కోర్టుల్లో ఆ విధమైన పోస్టు లేదని పేర్కొంది. నేరగాళ్లు/కుట్రదారులపై చర్యలు తీసుకునేందుకు తుళ్లూరు ఠాణాలో ఫిర్యాదు చేశామని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం