Andhra News: ఉద్యోగులకు ఉచిత వసతి మరో రెండు నెలలు పొడిగింపు
రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చి అమరావతిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించిన ఉచిత వసతి సదుపాయాన్ని మరో రెండు నెలలు పొడిగిస్తూ సాధారణ పరిపాలన
ఈనాడు, అమరావతి: రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చి అమరావతిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించిన ఉచిత వసతి సదుపాయాన్ని మరో రెండు నెలలు పొడిగిస్తూ సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రవీణ్కుమార్ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీ సచివాలయం, శాసనసభ, విభాగాధిపతుల కార్యాలయాలు, హైకోర్టు, రాజ్భవన్ ఉద్యోగులకు మే 1 నుంచి జూన్ 30 వరకు ఈ సదుపాయం వర్తిస్తుందని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు