AP News:ప్రధాని మోదీతో సీఎం జగన్‌ భేటీ నేడు

ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్‌రెడ్డి సోమవారం దిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఉదయం 10.50కి గన్నవరం

Updated : 03 Jan 2022 06:08 IST

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్‌రెడ్డి సోమవారం దిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఉదయం
10.50కి గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి... మధ్యాహ్నం 1.05కు దిల్లీ చేరుకుంటారు. అధికారిక నివాసం నుంచి సాయంత్రం 3.45 గంటల సమయంలో ప్రధాని కార్యాలయానికి వెళ్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని