కల్యాణం.. బృహతీయం
రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఇంట శనివారం రాత్రి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఆయన మనవరాలు
రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఇంట శనివారం రాత్రి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఆయన మనవరాలు బృహతి, వెంకట్ అక్షయ్ల పరిణయ సంరంభం ఆధ్యంతం శోభాయమానంగా సాగింది. ‘ఈనాడు’ ఎండీ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజ దంపతులు తమ కుమార్తె వివాహఘట్టానికి నాందిగా అల్లుడు వెంకట్ అక్షయ్ కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. వేదమంత్రాల సాక్షిగా.. మంగళ వాయిద్యాల నడుమ వధువు మెడలో వరుడు మూడు ముళ్లు వేశారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, న్యాయమూర్తులు, సినీ నటులు, నిర్మాతలు, దర్శకులు, పారిశ్రామిక వేత్తలు తదితర ప్రముఖులు విచ్చేసి కొత్త జంటకు అక్షరాశీస్సులు అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!