ప్రాణ రక్షకులు

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడి విధి నిర్వహణలో యానాం పోలీసులు మంచి మనసు చాటుకున్నారు. ఇక్కడి కనకాలపేట శ్మశానవాటిక వద్ద చీమలమందు తాగి ప్రాణాపాయస్థితిలో ఉన్న వ్యక్తిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

Published : 22 May 2022 05:47 IST

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడి విధి నిర్వహణలో యానాం పోలీసులు మంచి మనసు చాటుకున్నారు. ఇక్కడి కనకాలపేట శ్మశానవాటిక వద్ద చీమలమందు తాగి ప్రాణాపాయస్థితిలో ఉన్న వ్యక్తిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితుడు కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం చింతపల్లిలంకకు చెందిన యువకుడు ఓలేటి మహాలక్ష్మిగా గుర్తించారు. చికిత్స చేయించి ఆయన్ని క్షేమంగా కుటుంబసభ్యులకు అప్పగించారు.

-న్యూస్‌టుడే, యానాం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని