ఏపీ పేరు ‘వైఎస్సార్‌ప్రదేశ్‌’గా మార్చండి.. సీబీఐ మాజీ డైరెక్టర్‌ ట్వీట్‌

రాష్ట్రం పేరును ‘వైఎస్సార్‌ ప్రదేశ్‌’గా మార్చాలని గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌కి నా విన్నపమంటూ సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావు వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు

Updated : 27 May 2022 09:46 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రం పేరును ‘వైఎస్సార్‌ ప్రదేశ్‌’గా మార్చాలని గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌కి నా విన్నపమంటూ సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావు వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. ‘తెలుగును ఓ తెగులుగా భావించి దాన్ని పీకి పారేస్తున్నాం కాబట్టి.. రాష్ట్రానికి వైఎస్‌ఆర్‌ ల్యాండ్‌ అని ఇంగ్లిషు పేరు పెడితే మరీ భేషుగ్గా ఉంటుంది...’ అని ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని