ఆ 15 మంది ఇంటర్‌ ఫలితాలు విడుదల

తిరుపతి నగరానికి చెందిన 15 మంది ఇంటర్‌ విద్యార్థుల ఓ సబ్జెక్ట్‌ జవాబు పత్రాలు కనిపించని అంశం ఇటీవల సంచలనమైన విషయం తెలిసిందే. ఆ విద్యార్థుల ఫలితాలు

Published : 01 Jul 2022 05:01 IST

తిరుపతి(విద్య), న్యూస్‌టుడే: తిరుపతి నగరానికి చెందిన 15 మంది ఇంటర్‌ విద్యార్థుల ఓ సబ్జెక్ట్‌ జవాబు పత్రాలు కనిపించని అంశం ఇటీవల సంచలనమైన విషయం తెలిసిందే. ఆ విద్యార్థుల ఫలితాలు విడుదలైనట్లు ఆర్‌ఐవో గోపాల్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే వీటిని ఏ ప్రాతిపదికన విడుదల చేశారనేది జిల్లా ఇంటర్‌ అధికారులకు కూడా తెలియకపోవడం గమనార్హం. ఆయా విద్యార్థులు ఇతర సబ్జెక్టుల్లో సాధించిన మార్కుల సగటు ఆధారంగా కేటాయించినట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని