శ్రీవారికి రూ.6.28 కోట్ల హుండీ కానుకలు

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి భక్తులు సోమవారం సమర్పించిన హుండీ కానుకలను లెక్కించగా రికార్డు స్థాయిలో రూ.6.18 కోట్లు వచ్చాయి. తిరుమల చరిత్రలో మొదటిసారిగా 2018 జులై 26న రూ.6.28 కోట్లు హుండీ కానుకలు లభించాయి

Published : 05 Jul 2022 05:15 IST

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి భక్తులు సోమవారం సమర్పించిన హుండీ కానుకలను లెక్కించగా రికార్డు స్థాయిలో రూ.6.18 కోట్లు వచ్చాయి. తిరుమల చరిత్రలో మొదటిసారిగా 2018 జులై 26న రూ.6.28 కోట్లు హుండీ కానుకలు లభించాయి. దాని తర్వాత ఇదే అత్యధికం. తితిదే మంగళవారం అధికారికంగా హుండీ కానుకల వివరాలు ప్రకటించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని