చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ రమేష్ కుమార్ పదవీ విరమణ
ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు కమిషన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనరుగా పని చేస్తున్న పి.రమేష్ కుమార్ పదవీ కాలం బుధవారంతో ముగిసింది. దీంతో రాష్ట్ర సమాచార హక్కు కమిషనరు
ఇన్ఛార్జిగా రేపాల శ్రీనివాసరావు
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు కమిషన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనరుగా పని చేస్తున్న పి.రమేష్ కుమార్ పదవీ కాలం బుధవారంతో ముగిసింది. దీంతో రాష్ట్ర సమాచార హక్కు కమిషనరు రేపాల శ్రీనివాసరావును ఇన్ఛార్జి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనరుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె