ఊరంత జెండా..! దేశభక్తి మదినిండా!

జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో వందేమాతర నినాదం మార్మోగింది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌, హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాల్లో భాగంగా శనివారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 600 అడుగుల జాతీయ

Published : 07 Aug 2022 03:23 IST

జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో వందేమాతర నినాదం మార్మోగింది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌, హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాల్లో భాగంగా శనివారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 600 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ర్యాలీ తీశారు. స్థానిక రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ వద్ద నుంచి మొయిన్‌ రోడ్డు, మసీదు కూడలి, బాలాజీ చెరువు కూడలి మీదుగా జడ్పీ కూడలి వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు.

- న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని