తపాలా కార్యాలయాల్లో జాతీయ పతాకాలు
ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి రాష్ట్రంలోని అన్ని తపాలా కార్యాలయాల్లో జాతీయ పతాకాలను అందుబాటులో
ఈనాడు డిజిటల్, అమరావతి: ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి రాష్ట్రంలోని అన్ని తపాలా కార్యాలయాల్లో జాతీయ పతాకాలను అందుబాటులో ఉంచినట్లు తపాలా సేవల డైరెక్టర్ ఆదిత్య కుమార్ నాయక్ ఆదివారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఆగస్టు 15 వరకు ఆదివారాలు, సెలవు దినాల్లో కూడా ఈ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. కావాల్సిన వారు WWW.epostoffice.gov.in వెబ్సైట్లో ఆర్డర్ ఇస్తే జాతీయ పతాకాన్ని ఇంటి వద్దకే తీసుకొచ్చి అందించనున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!