‘మోదీ నవ్వితే మురిసిపోయే వారు ఏపీకి ఏం మేలు చేస్తారు’

ప్రధాని నరేంద్ర మోదీ చూసి నవ్వినా.. భుజం తట్టి, కరచాలనం చేసినా మురిసిపోయే రాష్ట్ర పాలకులు ఆంధ్రప్రదేశ్‌కు ఏం మేలు చేస్తారని కమ్యూనిస్టు నాయకుడు, సామాజిక ఉద్యమకారుడు

Published : 09 Aug 2022 05:38 IST

ఈనాడు, అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ చూసి నవ్వినా.. భుజం తట్టి, కరచాలనం చేసినా మురిసిపోయే రాష్ట్ర పాలకులు ఆంధ్రప్రదేశ్‌కు ఏం మేలు చేస్తారని కమ్యూనిస్టు నాయకుడు, సామాజిక ఉద్యమకారుడు టి.లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. పోలవరం డీపీఆర్‌-2కు ఆమోదం, ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై ప్రధాని మోదీతో రాజీలేని పోరాటం ఎలా చేస్తారు? సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఏపీకి ఎలా మేలు జరుగుతుంది? అని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని