Andhra news: 9 వంతెనలు.. 139 గుంతలు..!

కడప-తాడిపత్రి జాతీయ రహదారిలో ‘ముద్దనూరు నుంచి చిత్రావతి’ వరకు 35 కిలోమీటర్ల పరిధిలో సుమారు 15 వంతెనలున్నాయి. వీటిలో తొమ్మిది వంతెనలపై ఏకంగా 139 గుంతలు ఏర్పడ్డాయి. పలు చోట్ల

Updated : 10 Aug 2022 03:51 IST

కడప-తాడిపత్రి జాతీయ రహదారిలో ‘ముద్దనూరు నుంచి చిత్రావతి’ వరకు 35 కిలోమీటర్ల పరిధిలో సుమారు 15 వంతెనలున్నాయి. వీటిలో తొమ్మిది వంతెనలపై ఏకంగా 139 గుంతలు ఏర్పడ్డాయి. పలు చోట్ల ఇనుపచువ్వలు తేలిపోయి ప్రమాదభరితంగా ఉన్నాయి. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేయాలని వాహన చోదకులు కోరుతున్నారు.

- ఈనాడు, కడప

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని