పాస్టర్ల గౌరవ వేతనాలు.. రూ.20 కోట్ల విడుదలకు అనుమతి

చర్చి పాస్టర్ల గౌరవ వేతనానికి రూ.20.78 కోట్లు విడుదలకు పరిపాలన అనుమతులిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు

Published : 11 Aug 2022 03:30 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: చర్చి పాస్టర్ల గౌరవ వేతనానికి రూ.20.78 కోట్లు విడుదలకు పరిపాలన అనుమతులిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు వేతనాలు చెల్లించేందుకుగాను ఈ మొత్తం వినియోగిస్తారు. పాస్లర్టకు నెలకు రూ.5 వేల చొప్పున ప్రభుత్వం చెల్లించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 5,196 మంది పాస్టర్లను గౌరవవేతనానికి అర్హులుగా గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని