గ్రామ సచివాలయాలకు ఏఎన్ఎంల కేటాయింపుపై ఆదేశాలు
గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఏఎన్ఎం పోస్టుల్లో.. ఉప ఆరోగ్య కేంద్రాల్లో రెగ్యులర్గా పనిచేసే వారి సేవలను తాత్కాలికంగా వినియోగించుకోనున్నారు. ముందుగా రెగ్యులర్
ఈనాడు, అమరావతి: గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఏఎన్ఎం పోస్టుల్లో.. ఉప ఆరోగ్య కేంద్రాల్లో రెగ్యులర్గా పనిచేసే వారి సేవలను తాత్కాలికంగా వినియోగించుకోనున్నారు. ముందుగా రెగ్యులర్ ఏఎన్ఎంల సీనియార్టీ జాబితా ప్రకటించి, అభ్యంతరాలు స్వీకరిస్తారు. వీటిని పరిశీలించిన అనంతరం తుది జాబితా ప్రకటించి కౌన్సెలింగ్ ద్వారా సచివాలయాల్లో పనిచేసే అవకాశాన్ని కల్పిస్తారు. పూర్వ జిల్లాల ప్రతిపాదికన ఈ ప్రక్రియ జరుగుతుంది. గ్రామ సచివాలయాల్లో పనిచేసే వారికి వైద్య ఆరోగ్య శాఖ ద్వారానే వేతనాలు అందుతాయి. ఈ మేరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆ శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు ఆదేశాలు పంపారు. మూడురోజుల కిందట ఈ కౌన్సెలింగ్ పక్రియపై గందరగోళం నెలకొనడంతో మార్గదర్శకాల్లో స్పష్టత నిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!