అనురాగాలను ఇచ్చిపుచ్చుకునే రాఖీ పండగ
‘రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రంలోని తెలుగింటి ఆడపడచులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. ‘సోదరీ సోదరుల మధ్య
గవర్నర్ బిశ్వభూషణ్
ఈనాడు, అమరావతి: ‘రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రంలోని తెలుగింటి ఆడపడచులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. ‘సోదరీ సోదరుల మధ్య ఆత్మీయతలు, అనురాగాలను ఇచ్చిపుచ్చుకునే పండగ ఇది. కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పూర్ణిమగా వ్యవహరించే రక్షాబంధన్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు’ అని రాజ్భవన్ నుంచి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆత్మీయ అనురాగాల వేడుక : సీఎం జగన్
‘ఆత్మీయతలు, అనురాగాలు పంచే పండగ రాఖీ’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ‘రాఖీ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి మహిళకూ శుభాకాంక్షలు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్యా, రక్షణ పరంగా మహిళలకు మంచి చేసే విషయంలో దేశంలోనే ముందున్న మనందరి ప్రభుత్వానికి, అక్కచెల్లెమ్మలందరికీ దేవుడి చల్లని దీవెనలు, ఆశీస్సులు కలకాలం లభించాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా