ఉపాధ్యాయులు ప్రభుత్వ పథకాలను విమర్శిస్తే చర్యలు: డిఈవో, అన్నమయ్య జిల్లా

ప్రభుత్వ విధానాలు, పథకాలను సామాజిక మాధ్యమాలు, ఎలక్ట్రానిక్‌ మీడియాలో విమర్శిస్తే చర్యలు తీసుకుంటామాని అన్నమయ్య జిల్లా విద్యాధికారి రాఘవరెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Published : 12 Aug 2022 03:23 IST

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ విధానాలు, పథకాలను సామాజిక మాధ్యమాలు, ఎలక్ట్రానిక్‌ మీడియాలో విమర్శిస్తే చర్యలు తీసుకుంటామాని అన్నమయ్య జిల్లా విద్యాధికారి రాఘవరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కొంతమంది ఉపాధ్యాయులు ప్రభుత్వ పథకాలు, విధానాలను విమర్శిస్తూ ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని