లక్ష గాజులతో అమ్మవారికి అలంకారం

శ్రావణ శుక్రవారం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడిలోని నవదుర్గాదేవి

Published : 13 Aug 2022 03:43 IST

శ్రావణ శుక్రవారం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడిలోని నవదుర్గాదేవి ఆలయంలో అమ్మవారిని లక్ష గాజులతో విశేషంగా అలంకరించారు.

- న్యూస్‌టుడే, తాళ్లపూడి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని