సర్వదర్శనానికి 17 గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు తిరుమలకు భారీగా తరలి వస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి క్యూలైన్‌లో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు,

Published : 13 Aug 2022 03:39 IST

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు తిరుమలకు భారీగా తరలి వస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి క్యూలైన్‌లో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరిలోని షెడ్లు నిండిపోయి ఆస్థాన మండపం వరకూ వేచి ఉన్నారు. వీరికి శ్రీవారి దర్శనానికి దాదాపు 17 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 63,754 మంది భక్తులు దర్శించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని