సీఎం నివాసంపై త్రివర్ణ పతాకం

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్‌ నివాసంపై శనివారం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై, ప్రతి

Published : 14 Aug 2022 03:24 IST

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్‌ నివాసంపై శనివారం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై, ప్రతి సముదాయంపై త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కోటి జాతీయ జెండాలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసినట్టు సీఎం కార్యాలయం తెలిపింది.

-ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని