నగరాన జెండా.. నరనరాన స్ఫూర్తి!

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని శనివారం విజయవాడలో నిర్వహించారు. మహాత్మాగాంధీ రోడ్డులో బెంజిసర్కిల్‌ నుంచి కంట్రోల్‌

Published : 14 Aug 2022 03:24 IST

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని శనివారం విజయవాడలో నిర్వహించారు. మహాత్మాగాంధీ రోడ్డులో బెంజిసర్కిల్‌ నుంచి కంట్రోల్‌ రూం వరకు మూడున్నర కిలోమీటర్ల మువ్వన్నెల జెండాను ప్రదర్శించారు. సుమారు 20 వేల మందికి పైగా విద్యార్థులు పతాకాన్ని నగరంలో ఊరేగించారు. మంత్రులు జోగి రమేష్‌, విడదల రజిని, నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రుహుల్లా, ఉన్నతాధికారులు హాజరై స్వాతంత్య్ర పోరాట యోధుల కృషిని, త్యాగాలను వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని