వధూవరులకు చంద్రబాబు ఆశీర్వాదం

ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి మల్లికార్జునరావు మనుమడి వివాహం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. వివాహ వేడుకకు తెదేపా అధినేత చంద్రబాబు హాజరయ్యారు. వధూవరులు సంతోష్‌, తరణలను ఆశీర్వదించారు. 

Updated : 14 Aug 2022 06:04 IST

ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి మల్లికార్జునరావు మనుమడి వివాహం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. వివాహ వేడుకకు తెదేపా అధినేత చంద్రబాబు హాజరయ్యారు. వధూవరులు సంతోష్‌, తరణలను ఆశీర్వదించారు. 

- ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని