సమున్నత కీర్తి బావుటా సగర్వంగా ఇంటింటా..
మూడు రంగుల ఆ జెండా మన కీర్తి పతాక. భారత జాతి అస్తిత్వ బావుటా.. 141 కోట్ల మంది ప్రజల విజయ దీపిక.ప్రగతి చిహ్నంగా అశోక చక్రాన్ని.. మదిలో నింపుకొన్న ఆ జెండా సగర్వంగా ఎగరడమే ప్రతి భారతీయుడి ఆశ.. శ్వాస..
జాతీయ పతాకం ఎగురవేసే విధానాల్లో ఎన్నో మార్పులు
మూడు రంగుల ఆ జెండా మన కీర్తి పతాక. భారత జాతి అస్తిత్వ బావుటా.. 141 కోట్ల మంది ప్రజల విజయ దీపిక.
ప్రగతి చిహ్నంగా అశోక చక్రాన్ని.. మదిలో నింపుకొన్న ఆ జెండా సగర్వంగా ఎగరడమే ప్రతి భారతీయుడి ఆశ.. శ్వాస..
తరాలు మారినా ఆ జెండా కలిగించే ప్రేరణలో ఇసుమంతైనా మార్పులేదు. అలాంటి పతాక పవిత్రతను కాపాడేందుకు 1950 సెప్టెంబరు 1న తొలిసారి చిహ్నాలు, పేర్లు (అక్రమంగా వినియోగించకుండా నిషేధం) చట్టం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం మన జాతీయ చిహ్నాలను, జాతీయ జెండాను ఎవరు పడితే వారు, ఎక్కడపడితే అక్కడ.. స్వప్రయోజనాల కోసం, వ్యాపారాల కోసం వాడకుండా నిషేధించారు. ఈ నిబంధనలను అతిక్రమిస్తే అప్పట్లోనే రూ.500 వరకూ జరిమానా.. విచారణ లేకుండా శిక్ష విధించవచ్చు. ఈ చట్టం భారతదేశంతో పాటు.. విదేశాల్లోని భారతీయ పౌరులకూ వర్తిస్తుంది. దీని ప్రకారం సామాన్య ప్రజలు తమ ఇళ్లలో లేదా సంస్థల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి అనుమతి లేదు. అనుమతి ఉన్న ప్రాంతాల్లోనూ రాత్రివేళ జెండా ఎగురవేయడం నిషేధం.
* 1971లో జాతీయ పతాకం గౌరవానికి భంగం కలిగించకుండా నిషేధించే చట్టం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఎవరైనా జాతీయ జెండాను కానీ, రాజ్యాంగ ప్రతిని కానీ దహనం చేసినా, చించినా, ఇతరత్రా ఏ రకంగా అవమానించినా వారికి జరిమానా లేక మూడేళ్ల జైలు శిక్ష లేక ఆ రెండూ విధిస్తారు. జాతీయ గీతాలాపనకు భంగం కలిగించినా ఈ శిక్షకు అర్హులవుతారు.
* జాతీయ చిహ్నాలు, పేర్లు, వాటి గౌరవం.. సంబంధిత చట్టాలు, నిబంధనలు, అమలు విధానాలను ఒకగొడుగు కిందకు తెచ్చే లక్ష్యంతో కేంద్రం 2002లో ‘ఫ్లాగ్ కోడ్ అఫ్ ఇండియా’ను అమల్లోకి తెచ్చింది. సులభ వినియోగానికి వీలుగా దీన్ని మూడు భాగాలుగా విభజించారు. మొదటి భాగంలో జాతీయ జెండా సాధారణ నిబంధనలు, రెండో భాగంలో.. ప్రజలు, ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలు జెండా ఎగురవేయడంలో పాటించాల్సిన నిబంధనలను పేర్కొన్నారు. మూడో భాగంలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి ఆధ్వర్యంలోని సంస్థలు పాటించాల్సిన విధివిధానాలను ప్రస్తావించారు. 2021 డిసెంబరు 30న ఈ సవరణ ప్రకారం.. సామాన్య ప్రజలు తమ ఇళ్లు లేదా కార్యాలయాల్లో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ జెండా ఎగురవేయడానికి అనుమతి లభించింది.
* ప్రతి ఇంటిపై, రాత్రింబవళ్లూ జాతీయ జెండాలు ఎగురవేయడానికి అనుమతిస్తూ తాజాగా గత నెల 20న కేంద్రం చట్టసవరణ చేసింది. తద్వారా నేడు దేశవ్యాప్తంగా అన్ని నివాసాలు, సంస్థలు, వాహనాలపై 24 గంటలూ జాతీయ జెండాలు సగర్వంగా ఎగురుతూ ప్రతి భారతీయుడి మదిలో దేశభక్తిని ప్రోది చేస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?