‘20 బ్రిడ్జెస్‌’ ఛానల్‌ను ఈదిన తెలుగుతేజం

విజయవాడకు చెందిన పోలీసు హెడ్‌కానిస్టేబుల్‌ ఎం.తులసీచైతన్య (34) మన్‌హాటన్‌-న్యూయార్క్‌ మధ్య 46 కి.మీ.మేర విస్తరించిన ‘20 బ్రిడ్జెస్‌’ ఛానల్‌ను 7గంటల 45

Published : 15 Aug 2022 05:12 IST

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: విజయవాడకు చెందిన పోలీసు హెడ్‌కానిస్టేబుల్‌ ఎం.తులసీచైతన్య (34) మన్‌హాటన్‌-న్యూయార్క్‌ మధ్య 46 కి.మీ.మేర విస్తరించిన ‘20 బ్రిడ్జెస్‌’ ఛానల్‌ను 7గంటల 45 నిమిషాల వ్యవధిలో ఈది సత్తా చాటారు. ఈ ఘనత సాధించిన తొలి భారత పోలీసుగా నిలిచారు. 2019లో కాటలినా ఛానెల్‌ను, ఇటీవల ఇంగ్లిష్‌ ఛానల్‌ను తులసీచైతన్య ఈదారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని