‘సర్వే రాళ్ల’ టెండర్ల ధరల బిడ్ల పరిశీలన నేడు
రాష్ట్రంలో ఎనిమిది ఉమ్మడి జిల్లాలకు సర్వే రాళ్ల సరఫరాకు సంబంధించి ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) టెండర్లు పిలిచింది. వాటి బిడ్లను మంగళవారం తెరవనున్నారు. ప్యాకేజీ-1
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఎనిమిది ఉమ్మడి జిల్లాలకు సర్వే రాళ్ల సరఫరాకు సంబంధించి ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) టెండర్లు పిలిచింది. వాటి బిడ్లను మంగళవారం తెరవనున్నారు. ప్యాకేజీ-1 కింద శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలకు కలిపి 2.06 లక్షల సర్వే రాళ్లు, ప్యాకేజీ-2 కింద చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలకు కలిపి 76,456 సర్వే రాళ్ల సరఫరాకు జులైలో టెండర్లు పిలిచారు. వీటి సాంకేతిక బిడ్ల పరిశీలన ఇటీవల జరగ్గా, మంగళవారం ధరల బిడ్లు తెరవనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా