గనులశాఖ అదనపు సంచాలకులుగా చంద్రశేఖర్‌

గనులశాఖలో సంయుక్త సంచాలకులుగా ఉన్న డబ్ల్యు.బి.చంద్రశేఖర్‌కు అదనపు సంచాలకులుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.

Published : 19 Aug 2022 05:15 IST

ఈనాడు, అమరావతి: గనులశాఖలో సంయుక్త సంచాలకులుగా ఉన్న డబ్ల్యు.బి.చంద్రశేఖర్‌కు అదనపు సంచాలకులుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని