పెరిగిన గ్యాస్ ధర ప్రకారమే ‘ల్యాంకో’కు చెల్లింపు
పెరిగిన గ్యాస్ ధరలకు అనుగుణంగా పెరిగిన వ్యయాన్ని ల్యాంకో కొండపల్లి పవర్ లిమిటెడ్ సంస్థకు రూ.1,03,02,243 చెల్లించాలని రాష్ట్ర డిస్కంలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి
ఈనాడు-అమరావతి: పెరిగిన గ్యాస్ ధరలకు అనుగుణంగా పెరిగిన వ్యయాన్ని ల్యాంకో కొండపల్లి పవర్ లిమిటెడ్ సంస్థకు రూ.1,03,02,243 చెల్లించాలని రాష్ట్ర డిస్కంలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆదేశించింది. 2021 అక్టోబరు నుంచి ధరల పెంపు నిబంధన వర్తిస్తుందని, దీని ప్రకారం సంస్థ ఇన్వాయిస్ ఆధారంగా దీన్ని నిర్దేశించినట్లు పేర్కొంది. నిబంధనల మేరకు వడ్డీతో కలిపి చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా