‘నాడు-నేడు’ పనులున్న ప్రధానోపాధ్యాయులు హాజరు

రాష్ట్రంలో ‘నాడు-నేడు’ పనులు జరుగుతున్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు దసరా సెలవుల్లోనూ హాజరు కావాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. సెలవుల్లో ప్రతి

Published : 25 Sep 2022 05:25 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ‘నాడు-నేడు’ పనులు జరుగుతున్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు దసరా సెలవుల్లోనూ హాజరు కావాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. సెలవుల్లో ప్రతి రోజు ఎవరో ఒకరు ఉండాలని, యాప్‌ ద్వారా హాజరు నమోదు చేయాలని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని