ప్రభుత్వ న్యాయవాదులకు రెండున్నరేళ్లుగా అందని జీతాలు
రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల్లోని జిల్లా కోర్టులు, దిగువ న్యాయస్థానాల్లో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ న్యాయవాదులకు రెండున్నరేళ్లుగా జీతాలు అందడం లేదు.
గుంటూరు లీగల్, న్యూస్టుడే: రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల్లోని జిల్లా కోర్టులు, దిగువ న్యాయస్థానాల్లో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ న్యాయవాదులకు రెండున్నరేళ్లుగా జీతాలు అందడం లేదు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కోర్టులు, దిగువ న్యాయస్థానాల్లో ప్రభుత్వ న్యాయవాదులను మూడేళ్ల పదవీకాలానికి నియమించారు. ఈ పదవీకాలం మరికొద్ది నెలల్లో పూర్తవుతుంది. 2014లో అప్పటి ప్రభుత్వం ప్రభుత్వ న్యాయవాదుల వేతనాలను రూ.15 వేల నుంచి రూ.30 వేలకు, సహాయ ప్రభుత్వ న్యాయవాదులకు రూ.9 వేల నుంచి రూ.18 వేలకు, జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల్లో రూ.5 వేల నుంచి 10 వేలకు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. ఈ వేతనాలను తమకు 2020 జనవరి నుంచి చెల్లించడం లేదని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జలభగ్నం
‘‘పోలవరం సహా గాలేరు-నగరి, హంద్రీనీవా, వంశధార, వెలిగొండ తదితర అన్ని ప్రాజెక్టులను జలయజ్ఞంలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత తాగు, సాగునీటి కలలను నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం. -
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ
ఓటు హక్కుపై అవగాహన పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని విశ్రాంత ఐఏఎస్ అధికారి, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ పేర్కొన్నారు. -
అయిదేళ్లు చాల్లేదా..జగన్?
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని పదే పదే చెబుతున్న వైకాపా ప్రభుత్వం.. వారి పిల్లల కోసం నిర్మించిన గురుకుల పాఠశాల భవనాన్ని మాత్రం పట్టించుకోలేదు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
అయినవాళ్లకే భద్రత
ఏ ప్రభుత్వమైనా సరే ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులకు వారికున్న ముప్పు ఆధారంగా భద్రత కల్పిస్తుంది. కానీ వ్యవస్థల విధ్వంసానికి తెగబడుతున్న జగన్ ప్రభుత్వం మాత్రం ఆ భద్రతనూ తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోంది.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్