సీఎంకు ఏపీపీడీటీ ఉద్యోగుల కృతజ్ఞతలు

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతోపాటు కొత్త పీఆర్‌సీ ప్రకారం అక్టోబరు 1 నుంచి పెరిగిన జీతాలు చెల్లించనున్నందుకు సీఎం జగన్‌కు

Published : 28 Sep 2022 05:17 IST

ఈనాడు, అమరావతి: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతోపాటు కొత్త పీఆర్‌సీ ప్రకారం అక్టోబరు 1 నుంచి పెరిగిన జీతాలు చెల్లించనున్నందుకు సీఎం జగన్‌కు ఏపీపీడీటీ వైఎస్‌ఆర్‌ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం సీఎంని కలిసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి, ఏపీపీడీటీ వైఎస్‌ఆర్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య తదితరులు పుష్పగుచ్ఛం అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని