జీలుగుమిల్లిలో రక్షణ శాఖ స్థావరం

ఏలూరు జిల్లా జీలుగుమిల్లి ప్రాంతంలో రక్షణ శాఖ స్థావరం (డిఫెన్స్‌ బేస్‌) ఏర్పాటు చేస్తున్నట్లు ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ వెల్లడించారు.

Published : 01 Oct 2022 05:17 IST

ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌

జీలుగుమిల్లి, న్యూస్‌టుడే: ఏలూరు జిల్లా జీలుగుమిల్లి ప్రాంతంలో రక్షణ శాఖ స్థావరం (డిఫెన్స్‌ బేస్‌) ఏర్పాటు చేస్తున్నట్లు ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ వెల్లడించారు. శుక్రవారం మండలంలోని లక్ష్మీపురంలో ఆయన మాట్లాడుతూ ఆయుధ కర్మాగారం పేరుతో ఇటీవల వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. కేంద్ర రక్షణ శాఖకు సంబంధించి క్యాంపు స్థావరాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని