ఆదిత్యునికి కిరణస్పర్శ

శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని సూర్యనారాయణస్వామిని భానుడి కిరణాలు తాకే దృశ్యం శనివారం ఆవిష్కృతమైంది. కిరణాలు మూలవిరాట్‌ పాదాలను తాకి శిరస్సు వరకు వెళ్లాయి.

Published : 02 Oct 2022 04:35 IST

అరసవల్లి, న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని సూర్యనారాయణస్వామిని భానుడి కిరణాలు తాకే దృశ్యం శనివారం ఆవిష్కృతమైంది. కిరణాలు మూలవిరాట్‌ పాదాలను తాకి శిరస్సు వరకు వెళ్లాయి. ఆ సమయంలో స్వామి బంగారుఛాయలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 6.08 గంటల నుంచి 6.13 వరకు స్వామికి కిరణస్పర్శ జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు