శ్రీవారి ‘ప్రభ’

బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం తిరుమలలో శ్రీవారు సూర్య, చంద్ర వాహనాలను అధిరోహించి తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య శ్రీమలయప్పస్వామి వారు నృత్యకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

Published : 04 Oct 2022 02:41 IST

బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం తిరుమలలో శ్రీవారు సూర్య, చంద్ర వాహనాలను అధిరోహించి తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య శ్రీమలయప్పస్వామి వారు నృత్యకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై మత్స్యనారాయణుడిగా అనుగ్రహించారు. మధ్యాహ్నం రంగనాయకుల మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని