యాదాద్రిలో భక్తుల సందడి
యాదాద్రి పుణ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ పరిసరాలు, మండపాలు, క్యూ కాంప్లెక్స్తో పాటు ప్రసాదాల విక్రయశాల, కొండ కింద కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి ప్రాంగణాలు సందడిగా మారాయి.
40 వేల మంది రాక
యాదగిరిగుట్ట, న్యూస్టుడే: యాదాద్రి పుణ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ పరిసరాలు, మండపాలు, క్యూ కాంప్లెక్స్తో పాటు ప్రసాదాల విక్రయశాల, కొండ కింద కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి ప్రాంగణాలు సందడిగా మారాయి. సుమారు 40 వేల మంది భక్తులు శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. రూ.73,97,136 ఆదాయం సమకూరిందని చెప్పారు. ఎంపీ, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ పంచనారసింహులను దర్శించుకుని పూజలు చేశారు. ఆయనకు ఆలయ ప్రొటోకాల్ అధికారి ఉడెపు రాజు దేవుడి ప్రసాదం అందజేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Andhra News: మా భూమిని లాక్కుంటే ఆత్మహత్య చేసుకుంటా..సెల్ఫీ వీడియో తీసి యువరైతు అదృశ్యం
-
Ap-top-news News
Andhra News: భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద ఒబెరాయ్ సంస్థకు 40 ఎకరాలు!
-
Ap-top-news News
Vande Bharat Express: ‘వందే భారత్’ వచ్చినప్పుడే కాపలానా?
-
Ap-top-news News
Rushikonda: వేంగి బ్లాక్ పూర్తికి టెండర్లు.. అక్కడే సీఎం క్యాంపు కార్యాలయం!
-
World News
US-China: 2025లో అమెరికా, చైనా మధ్య యుద్ధం?
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30/01/2023)